యోగా డే.. మార్గదర్శకాలు విడుదల

యోగా డే.. మార్గదర్శకాలు విడుదల

AP: యోగాంధ్ర-2025 క్యాంపెయిన్ కార్యాచరణ ప్రణాళిక మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. యోగా డే నిర్వహణపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించింది. 'యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్' నినాదంతో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. CM చంద్రబాబు అధ్యక్షతన విశాఖలో జరిగే యోగా దినోత్సవాన్ని గ్లోబల్ ఈవెంట్‌గా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది.