వేములపాడుకు చేరుకున్న ముఖ్యమంత్రి

వేములపాడుకు చేరుకున్న ముఖ్యమంత్రి

ATP: యాడికి మండలంలోని వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 11:08 గంటలకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.