విద్యార్థులకు కాంగ్రెస్ శఠగోపం పెడుతోంది: KTR

విద్యార్థులకు కాంగ్రెస్ శఠగోపం పెడుతోంది: KTR

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి డబ్బులు లేవని డిప్యూటీ సీఎం అంటున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ శఠగోపం పెడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తెచ్చామని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని అబద్దపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు.