బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: మాధవ్
ATP: అనంతపురంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ జోనల్ స్థాయి శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్ధాంతమే పునాదిగా, కార్యకర్తలే బలమని ఆయన పేర్కొన్నారు. ప్రశిక్షకులకు పార్టీ సైద్ధాంతిక పునాదులు, సంస్థాగత నిర్మాణంపై అవగాహన కల్పించారు.