మంగళగిరి పాఠశాలల్లో డీఈవో ఆకస్మిక తనిఖీలు

మంగళగిరి పాఠశాలల్లో డీఈవో ఆకస్మిక తనిఖీలు

GNTR: గుంటూరు జిల్లా డీఈవో సోమవారం మంగళగిరిలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీవర్స్ కాలనీ, ఆత్మకూరు పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, బోధన తీరుపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, వాటిని మరింత మెరుగుపరచాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.