కలెక్టర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే కడియం

కలెక్టర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే కడియం

JN: బదిలీపై జోగులాంబ గద్వాల్ జిల్లాకి వెళ్తున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం సన్మానించారు. జిల్లా పేరును జాతీయ స్థాయికి కలెక్టర్ తీసుకెళ్లారు అని కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ సాధించారు అని, విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించారన్నారు.