ఈ 12న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

ఈ 12న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈవో ) కోరారు.