బీసీలను మోసం చేసిన కాంగ్రెస్: మాజీ ఎమ్మెల్యే
KMR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిజాంసాగర్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు.