శ్రీరామనవమికి భక్తుల కోసం గదులు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం: కలెక్టర్

శ్రీరామనవమికి భక్తుల కోసం గదులు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం: కలెక్టర్

కొత్తగగూడెం: భద్రాచలంలో ఈ నెల 17, 18 తేదీలలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. https://book.bhadrachalamonline.com/book-hotel ఈ లింకు ద్వారా భక్తులు గదులు బుకింగ్ చేసుకోవాలని కోరారు.