ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి

ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి

MDK: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ రిపబ్లిక్ తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని దీక్షిత ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ గురువారం తెలిపారు. గుజరాత్‌లోని పటాన్‌లో ఈనెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒక్క విద్యార్థి మాత్రం ఎంపిక.