POKపై రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు

POKపై రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా పీవోకే ప్రజలు మనవాళ్లేనన్న రాజ్నాథ్.. రాజకీయంగా ఏదొక రోజు భారత్లో ఏకమవుతారని తెలిపారు. గ్రేట్ ఇండియా మా సంకల్పమని చెప్పారు. అక్కడున్న వారికి భారత్లో దృఢమైన సంబంధాలున్నాయని పేర్కొన్నారు. కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని, త్వరలోనే వారు మారతారని ఆశాభావం వ్యక్తం చేశారు.