PGRS సమర్థవంతమైన వేదిక.. జిల్లా కలెక్టర్

PGRS సమర్థవంతమైన వేదిక.. జిల్లా కలెక్టర్

ASR: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పిజిఆర్ఎస్ సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోందని కలెక్టర్ టీ. నిషాంతి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పిజిఆర్ఎస్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.