ఎంపీ నగేష్ సమక్షంలో బీజేపీలో చేరికలు

ఎంపీ నగేష్ సమక్షంలో బీజేపీలో చేరికలు

ADB: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ చేరారు. వారికి ఎంపీ నగేశ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, నాయకులు తదితరులున్నారు.