వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌ నగర్: జడ్చర్ల మండలం పోలేపల్లి ZPHS గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన గొప్ప క్రీడాకారుడు అమృత లింగం చిన్న వయసులో మరణించారు. వారి స్మారకార్థంతో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడలో రాణించాలన్నారు.