కోతుల బెడదతో భయాందోళనలో ప్రజలు
కృష్ణా: నందివాడ మండలం గోంగలమూడి, ఆనమునసవ్వడి గ్రామాలలో గుంపులు గుంపులుగా కోతులు తిరుగుతున్నాయి. ఇవి ప్రజలపైకి, ముఖ్యంగా పిల్లలపైకి దూకి ముసిముసిగా తిరగబడుతున్నాయని స్థానికులు గురువారం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పండ్ల చెట్లు, కొబ్బరి చెట్లను కూడా కోతులు నాశనం చేస్తున్నందున గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.