'రీ సర్వేలో అభ్యంతరాలు ఉంటే తెలపండి'

'రీ సర్వేలో అభ్యంతరాలు ఉంటే తెలపండి'

పబ్లికేషన్ చేసిన రీ సర్వేలో రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని భీమడోలు తహసీల్దార్ రమాదేవి అన్నారు. శనివారం భీమడోలు మండలం సూరప్పగూడెంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సూరప్పగూడెంలో రీ సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.