గుంటూరు జెడ్పీలో నలుగురికి ఏవోలుగా పదోన్నతులు

గుంటూరు జెడ్పీలో నలుగురికి ఏవోలుగా పదోన్నతులు

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏవో) పదోన్నతులు లభించాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు ఆధ్వర్యంలో వీరికి నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో సురేష్ బాబు, పాండురంగ స్వామి, శ్రీనివాస మూర్తి, శ్రీనివాసరావు ఉన్నారు.