ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రైతుల సమస్య పరిష్కారం

ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రైతుల సమస్య పరిష్కారం

BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో లో-వోల్టేజీ సమస్యను పరిష్కరిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ఈరోజు ప్రారంభించారు. గతంలో గల ట్రాన్స్‌ఫార్మర్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి దీనిని మంజూరు చేయడం సంతోషకరమన్నారు.