జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా పరమేశ్వర రావు నియమకం

జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా పరమేశ్వర రావు నియమకం

శ్రీకాకుళం జిల్లా BJP అధికార ప్రతినిధిగా బైపల్లి పరమేశ్వరరావు నియమితులయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ ఈ ప్రకటన చేశారు. పరమేశ్వరరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.