బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండల పోలీస్ స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ రాజేంద్రప్రసాద్, మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివ శంకర్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డును పరిశీలించి ఎస్సై శివ ప్రసాద్‌కు, పోలీసు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు తెలియజేశారు.