సివిల్స్‌లో ప్రతిభ చాటిన గిరిజన బిడ్డ

సివిల్స్‌లో ప్రతిభ చాటిన గిరిజన బిడ్డ

BDK: ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు ఇంటర్వూ వరకు వెళ్లి విఫలమయ్యారు. పట్టు వదలకుండా ఆత్మవిశ్వాసంతో చదివి నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.