సముద్ర అధ్యయనానికి..సరికొత్త సాంకేతికత

సంద్రం నుంచి డేటాను సేకరించడానికి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 'బేస్ట్ రియల్-టైమ్ టోవ్డ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్'ను తయారు చేసినట్లు NIOT డైరెక్టర్ తెలిపారు. దీని ద్వారా ఫిషింగ్ బోటును ఉపయోగించి సంద్రంలోని వాతావరణం, జీవరాశులు, ఖనిజాలు ఇతర సమాచారాన్ని సేకరించి.. అధ్యయనం చేయవచ్చని చెప్పింది.