హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పారద్రోలడానికి ఎంతో కృషి చేస్తున్నాయన్నారు.