తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

TPT: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వరస్వామిని 65,904 మంది భక్తులు దర్శించుకోగా.. 24,487 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.