రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి: సీపీ

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి: సీపీ

NZB: రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. కమ్మర్​పల్లి మండల కేంద్రంలో ఆర్మూర్​ డివిజన్​ పరిధిలోని సర్పంచ్​లతో గురువారం సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు.