తిరుపతి ప్రజలకు కమిషనర్ గమనిక

TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ మౌర్య తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.