పాతబస్తీలో చారిత్రక చెరువును ప్రారంభించనున్న సీఎం
HYD: పాతబస్తీలో చారిత్రక చెరువును ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. శివరాంపల్లిలో బుమ్ రుక్ ఉద్దౌలా చెరువులోని అక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం సీఎం చెరువును ప్రారంభించిన అనంతరం నగర ప్రజలకు దానిని అంకితం చేయనున్నారు.