VIDEO: కుట్టు మిషన్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు

WGL: మంత్రి కొండ సురేఖ మురళీధర్ దంపతుల ఏకైక పుత్రిక కొండ సుస్మిత పటేల్ జన్మదిన సందర్భంగా బుధవారం వరంగల్ పోచం మైదాన్ జంక్షన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పది మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే పేద ప్రజలకు అన్నదానం చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.