T20 WC సెమీస్: అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు వీరే

T20 WC సెమీస్: అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు వీరే

సెమీఫైనల్ మ్యాచ్‌లకు ICC మ్యాచ్ రిఫరీలను ప్రకటించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు రిఫరీగా జవగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌లు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక IND-ENG సెమీస్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్, ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్‌లు వ్యవహరించనున్నారు.