ఆలయానికి హుండీ సమర్పించిన దాతలు

ఆలయానికి హుండీ సమర్పించిన దాతలు

SRD: మనూర్ మండలం బోరంచ నల్ల పోచమ్మ దేవస్థానానికి దాతలు మహా హుండీని బహుకరించారు. మండలంలోని తుమ్నూరు గ్రామానికి చెందిన మంగలి నారాయణ, యాదగిరి, మహేష్ దాదాపు రూ. 65వేలు విలువగల హుండీని ఆలయ ఛైర్మన్ మల్లయ్య ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఇందులో ఆలయ క్లర్కు శివానంద్, అర్చక బృందం, సిబ్బంది శేఖర్ ఉన్నారు.