పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!

పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!

CTR: గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 89.76% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశామని, మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు.