పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్.!

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్.!

MDCL: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఈశ్వరరావు, సంతోష్ కుమార్‌తో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.59,310 నగదు, 6 సెట్ల పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.