సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందం

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందం

SKLM: ప్రపంచ స్థాయి పాలనపై అధ్యయనం చేసేందుకు ఏపీ మంత్రుల బృందం సింగపూర్ చేరుకుంది తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఆధునిక పరిపాలన, మౌలిక వసతులపై ఏప్రిల్ 27 వరకు వీరు శిక్షణ పొందనున్నారు. ఈ పర్యటన ద్వారా నేర్చుకున్న నూతన విధానాలను రాష్ట్ర పురోభివృద్ధికి వినియోగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.