ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని వినతి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని వినతి

KNR: ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ సోమవారం హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు హుజురాబాద్‌లో వడ్ల కల్లాల సందర్శనకు వెళ్లారు. ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో అన్నదాతలు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారన్నారు.