లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్

లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్

TPT: తూకివాకం పంచాయితీ ఎస్.యన్.పురంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోనివారు సోమవారం కూడా పింఛన్ తీసుకోవచ్చని తెలిపారు.