సైక్లింగ్‌లో మౌలాబికి సిల్వర్ పతకం

సైక్లింగ్‌లో మౌలాబికి సిల్వర్ పతకం

NDL: అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మౌలాబి ప్రతిభ కనబరిచి మూడో స్థానం సాధించింది. ఈ విజయంతో ఆమెకు సిల్వర్ పతకం లభించింది. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఇవాళ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొని బంగారు పతకం సాధించడం తన లక్ష్యమని మౌలాబి పేర్కొన్నారు.