ఆర్.శాంతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే ఘన నివాళులు

ఆర్.శాంతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే ఘన నివాళులు

CTR: చిత్తూరు దొడ్డిపల్లి మాజీ సర్పంచ్, ఎల్.జి.బి గ్రూప్ సంస్థల అధినేత కీ.శే. రఘురామన్ గారి సతీమణి ఆర్.శాంతమ్మ శుభ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే తేదేపా నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.