ప్రజలకు ఎంపీడీవో సూచనలు

ప్రజలకు ఎంపీడీవో సూచనలు

ప్రకాశం: సంతనూతలపాడు మండలంలోని ప్రజలు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సురేశ్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 10వ తేదీ వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.