ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వీర్నపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఎంపీఓ, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.