'ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి'

'ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి'

SRPT: కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టూడెంట్స్‌ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.