పుంగనూరులో భక్తి శ్రద్దలతో రంజాన్ ప్రార్థనలు

పుంగనూరులో భక్తి శ్రద్దలతో రంజాన్ ప్రార్థనలు

CTR: పుంగనూరు పట్టణంలో సోమవారం రంజాన్‌ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా NS పేటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. తర్వాత సామూహికంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువులు ప్రసంగించారు. రంజాన్‌ ప్రాముఖ్యతను వెల్లడించారు.