నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 700కి పైగా, నిఫ్టీ 200కి పైగా కోల్పోయాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 73,420 స్థాయి వద్ద, నిఫ్టీ 22,770 వద్ద కదలాడుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి 17 పైసలు నష్టపోయి రూ.93.07 వద్ద కొనసాగుతోంది.