మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్

మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్

ATP: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనంతపురం రామ్‌నగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.