క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు

క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు

ప్రకాశం: త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో శనివారం క్షుద్ర పూజలు చేస్తున్నారని ఓ మహిళపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పూజలు చేస్తున్న వారిని విచారించారు. తన ఇంటిలో మనవడికి ఆరోగ్యం బాగుండడం లేదని అలానే తన మరొక కొడుకుకు వివాహం కావాలని పూజలు చేస్తున్నట్లు పోలీసులకు ఆమె తెలిపింది.