1వ వార్డులో 'శుభోదయం రాయదుర్గం' కార్యక్రమం

1వ వార్డులో 'శుభోదయం రాయదుర్గం' కార్యక్రమం

అనంతపురం: రాయదుర్గం పట్టణం 1వ వార్డులో 'శుభోదయం రాయదుర్గం' కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జులతో కలిసి టీ తాగుతూ, కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాల పురోగతిని, రైతులకు గిట్టుబాటు ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు.