ఇంటర్ పరీక్షలకు 169 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షలకు 169 మంది గైర్హాజరు

WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని, మొత్తం 169 మంది గైర్హాజరైనట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జనరల్ విద్యార్థులు 4,077 మందికి 3,950 మంది హాజరయ్యారు. 127 మంది ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు. ఒకేషనల్లో 1,305 మందికి 1,263 మంది విద్యార్థులు హాజరు కాగా 42 మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.