యువత భవిష్యత్తు పాడుచేసుకోవద్దు: ఎస్సై

యువత భవిష్యత్తు పాడుచేసుకోవద్దు:  ఎస్సై

SKLM: రణస్థలం పోలీస్ స్టేషన్ పరిధిలో కళాశాలలు, ప్రధాన జంక్షన్‌లలో విద్యార్థులను వేధిస్తున్న యువకుల పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. ట్రైనీ ఎస్సై మౌనిక నేతృత్వంలోని శక్తి టీం అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ కు తరలించారు.ఈ మేరకు ఎస్సై చిరంజీవి వారికి కౌన్సిలింగ్ చేసి,యువత భవిష్యత్తు పాడుచేసుకోవద్దు అని అన్నారు.