జిల్లాలో నేటి మాంసం ధరలు

జిల్లాలో నేటి మాంసం ధరలు

ప్రకాశం: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్లో బ్రాయిలర్ మాంసం కేజీ రూ. 280, ఫారం మాంసం రూ. 220కు విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 800 ధర పలుకుతుండగా, చేపలు కిలో రూ. 140 నుంచి రూ. 150 ధరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.