నాసా పరీక్షలో పులివెందుల విద్యార్థి ప్రతిభ

నాసా పరీక్షలో పులివెందుల విద్యార్థి ప్రతిభ

KDP: ఇటీవల నిర్వహించిన నాసా (ఎన్ఎస్‌వో) పరీక్షలో పులివెందుల విద్యార్థిని మెహరీన్ అంజు ప్రతిభను చాటుకుంది. రెండో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంకు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంతటి ప్రతిభ కనబరిచిన మెహరీన్ అంజు విజయానికి ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకంగా మారాయి.