జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఉష ఎంపిక

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఉష ఎంపిక

KMR: జాతీయస్థాయి ఎస్​జీఎఫ్​ అండర్–17 బాలికల కబడ్డీ పోటీలకు పేట్​సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బానోత్​ ఉష ఎంపికైనట్లు హెచ్​ఎం కుమార స్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గుడివెనక తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగతిబాయి రెండో కూతురు ఉష జిల్లా పరిషత్​ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.